మరో వాయుగుండం పొంచి వుంది

ఆంధ్రప్రదేశ్‌ కు మరో వాయుగుండం పొంచి ఉంది.   ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో  ఉత్తరాంధ్రలో   ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu